Followers

మైనార్టీ మహిళలకు ఆర్ధిక సహయం అందించిన దామా సుబ్బారావు


మైనార్టీ మహిళలకు ఆర్ధిక సహయం అందించిన దామా సుబ్బారావు


ఫకీర్ తఖ్యాకి చెందిన ముస్లీం మైనార్టీ మహిళలకు పవిత్రమైన రంజాన్ పండగ సందర్భంగా బియ్యం, కూరగాయలతో పాటు ఆర్ధికంగా సహయం చేసారు 86వ వార్డు వైసీపీ అభ్యర్ధీ దామా సుబ్బారావు , కార్యక్రమంలో రాజ్ కుమార్ ఆచార్య, బాబు, చెగొండి శ్రీను, నిర్మలమ్మ, మాటూరి శ్రీనివాస్ , నజీర్ , బార్ సాయి, భూపతిరాజు శ్రీనివాస్ రాజు, గుండాసు రాజు, అల్లాఉద్ధీన్ , మండవ మోహన్ , చిట్టి దేముడు, జీవన్ , హరీష్ వర్మ, అనీష్ తదితరులు పాల్గున్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...