Followers

వధూవరులను ఆశీర్వదించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులు

 వధూవరులను ఆశీర్వదించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులు


ఆదిలాబాద్,  పెన్ పవర్

 ఉట్నూర్ మండలం లోని తాంధ్ర గ్రామంలో గోవింద్- సరిత, బేల మండలంలోని ఖరా గ్రామంలో సిడం శ్యామ్రావ్- లక్ష్మీ నుతన వధూవరులను  మంగళవారం  ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా - పవన్ రావు దంపతులు పెళ్లి శుభకార్యంలో పాల్గొని   స్థానిక జెడ్పిటిసి సభ్యురాలు చారులత రాథోడ్, టిఆర్ఎస్ నాయకులతో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం విందు భోజనం చేశారు. సుఖ సంతోషాలతో వందేళ్లు కలిసిమెలిసి ఉండాలని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు జంగు,  స్థానిక సర్పంచ్ గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...