Followers

మల్లేపల్లి పంచాయతీ కార్యదర్శి విధుల్లో కరోనాతో మృతి...

మల్లేపల్లి పంచాయతీ కార్యదర్శి విధుల్లో కరోనాతో మృతి...

గండేపల్లి, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మలేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆదిత్య శంకర్ (50)కరోనాతో వీధుల్లో ఉండగా మృతి చెందారు. మృతదేహానికి పరీక్ష రాపిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ తేలింది. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు, ఈయనది కొంతమూరు  గ్రామం అని సమాచారం.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...