Followers

సామాజిక పింఛన్లు అందజేస్తున్న కౌన్సిలర్‌

 సామాజిక పింఛన్లు అందజేస్తున్న కౌన్సిలర్‌

నర్సీపట్నం, పెన్‌ పవర్‌ : 

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు శనివారం ఉదయం కౌన్సిలర్‌ బోడపాటి సుబ్బలక్ష్మి సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల, మత రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన వారందరికీ సామాజిక పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఎవరైనా ఉంటే సచివాయం ద్వారా దరఖాస్తు చేసుకోవాని ఆమె విజ్ఞప్తి చేశారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...