Followers

ప్రజలు నిబంధనలు అతిక్రమించరాదు

రావికమతం పెన్ పవర్....






    రావికమతం మండలం కొత్తకోట గ్రామం లాక్ డౌన్ అమల లో ఉన్నందున వల్ల ప్రజలు  ఇంటి కే పరిమితం కావాలని కొత్తకోట సీఐ లక్ష్మణ మూర్తి ఈ సందర్భంగా తెలిపారు. కేసులు నమోదు చేయబడతాయి అని తెలిపారు. ఈ సందర్భంగా షాపులు మరియు కూరగాయల దుకాణాలు నిర్ణీత ధరలకే అమ్మాలని లేనిచో వారిపై చట్టరీత్యా కేసు నమోదు పడతాయని తెలిపారు. ఇదే సమయంలో ఆజ్ఞలు అతిక్రమించిన ద్విచక్రవాహనాలు సర్కిల్ పరిధిలో 57 కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

 






No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...