Followers

 లాక్ డౌన్ కాలంలో ఇంటివద్దకే నిత్యావసర వస్తువుల పంపిణీ

 లాక్ డౌన్ కాలంలో ఇంటివద్దకే నిత్యావసర వస్తువుల పంపిణీ


విశాఖపట్నం, పెన్ పవర్


కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఏప్రిల్ 14 వతేది వరకు రాష్ట్రంలో “లాక్ డౌన్” చర్య చేపట్టారు. లాక్ డౌన్ కాలంలో జివిఎంసి పరిధిలో గల గృహ వినియోగదారుల సౌకర్యార్ధం పట్టణంలో ప్రఖ్యాతగాంచిన నిత్యావసర వస్తువుల అమ్మకపు సంస్థలు అయిన రిలియన్స్, మోర్ స్టోర్స్, హెరిటేజ్, స్పెన్సర్ మరియు బిగ్ బాస్కెట్ వంటి సంస్థల యాజమాన్యం వర్గాలవారు వినియోగదారుల ఫోను ద్వారా గాని వాట్సాఫ్ మే సేజ్ ద్వారా గాని వస్తువుల డిమాండ్ పంపించినచో నిత్యావసరవస్తువులు ఇంటివద్దకే నేరుగా పంపిణీ చేయుటకు అంగీకరించారని జివిఎంసి డిప్యూటికమిషనర్ ఫణిరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. జివిఎంసి పరిధిలోగల నిత్యావసరవస్తువుల పంపిణీ చేసే సంస్థలు పేర్లు, సిబ్బంది పేర్లు, ఫోన్ నెంబర్లు తెలిపే పట్టికను ఇందుతో తగు సమాచారం నిమిత్తం జతపరిచియున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...