Followers

ఇంటింటికి బియ్యం పంపిణీకి  సర్వం సిద్ధం


 


-అన్ని గ్రామాలకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధం చేసిన తహశీల్ధార్


-వాలంటీర్లను అప్రమత్తం చేసిన అధికారులు


-నేటి నుండి బియ్యం పంపినే


వి.ఆర్.పురం, పెన్ పవర్ 


 

మండలంలో ఉచిత బియ్యం పంపిణీకి మండల తహశీల్ధార్ శ్రీధర్ రంగం సిద్ధం చేశారు. మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న చౌక దుకాణాలను ఆయన సందర్షించి సేల్స్ మెన్ లకు సూచనలు చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు చే ఈ బియ్యం పంపిణీ చెయ్యడానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. చౌక దుకాణాల నుండి నేరుగా వాహనాల ద్వారా ప్రతి ఇంటికి బియ్యం పంపిణీ చేయిస్తున్నట్లు తహశీల్ధార్ శ్రీధర్ తెలిపారు. కొల్లురు, గొందూరు గ్రామాలకు పడవల ద్వారా పంపించి బియ్యం పంపిణీ  చేయనున్నట్లు తెలిపారు. జీడిగుప్ప, ఇతర గ్రామాల్లో  అక్కడి వాలంటీర్ల సూచనలు చేశామని అన్నారు. దూరం నుండి వచ్చిన వారి వివరాలను సేకరించి  ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు.అనంతరం స్థానిక ఎస్ ఐ వెంకటేష్  ఆదివారం ఐదు బండ్లు సీజ్ చేసినట్లు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...