Followers

"శ్రీ సిటీ సేవలు"  అభినందనీయం.


"శ్రీ సిటీ సేవలు"
 అభినందనీయం.
పెన్ పవర్, చిత్తూరు/ సత్యవేడు


శ్రీసిటీ ప్రముఖ పారిశ్రామికవాడలో మెండాలిజ్ చాక్ల్ టు పరిశ్రమ వారు, పోలీస్ వారు, వారి సిబంది, లాక్ డౌన్ సందర్బంగా వారు చేసుతున్నా సేవలు మరుపురానివని శ్రీసిటీ పరిశ్రమల అధికారి వారిని అభినందించారు. కరోనా -19, మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, ప్రభుత్వం ఆదేశాలుమేరకు వారు ప్రాణాలనులెక్క చేయకుండా, సమయానికి తిండి, తిప్పలు లేకుండా ప్రతినిత్యం సేవసేస్తున్నవారికీ, మనం సహకరించక పోతే ఈ జీవితంనకు, అర్ధం, పరమార్ధం ఉండదని, పరిశ్రమల అధికారులు, ప్రతినిధులు ఈ సందర్బంగా శానిటైజేర్, మాస్కులు, బోర్నవిటా, హేల్తిడ్రింక్స్ పౌడర్లు. సుమారు 4లక్షలు రూపాయలు విలువ చేసే 400 కిట్లను శ్రీసిటీ, తడ, సూళూరుపేట,సత్యవేడు, వరదయ్యపాలెం మండలంలోని పోలీస్ అదికారులకు మరియూ వారి సిబందికి అందజేశారు.ఈ సందర్బంగా పరిశ్రమ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ యావత్ ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ఉంటే పోలీసులు మాత్రం తమ ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా, ప్రజలసంక్షేమమ్ కోసంఅహరిని శలు కటపడుతున్న, వారిఆరోగ్యం కోసంఈ కిట్లును అందించారు. లాక్ డౌన్ఉన్నoత వరకు పోలీస్ వారికీ, మరియు శ్రీసిటీ సెక్యూరిటీ సిబందికి రోజుకు సుమారు 30లీటర్లు మజిగను అందజేస్తామనారు. ఈ సందర్బంగా శ్రీసిటీ డీస్పీ విమలాకుమారి, సిఐ జగదీశ్ నాయక్, వారిసేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మెండలీజ్ చాక్లెట్ పరిశ్రమ ఉద్యోగులు భాస్కర్ రావు, కేవీ సత్యనారాయణ, శ్రీ శర్మ, సుధాకర్, సంతోష్, సతీష్ తథి దరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...