Followers

ప్రజలకు శానిటైజర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 


ప్రజలకు శానిటైజర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 


నెల్లూరు, పెన్ పవర్


               నెల్లూరు రూరల్ నియోజక ప్రజలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శానిటైజర్లు పంపిణీ చేసారు. బుధవారం నియోజక వర్గంలోని పలు ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. కూరగాయల కొనుగోలుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. అంతే కాకుండా వివిధ ప్రాంతాల్లో 5 వేల శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా సంక్షోభ సమయంలో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనవెంట AMC ఛైర్మెన్ ఎంబేటి ఏసు నాయుడు, మిద్దె మురళీ కృష్ణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...