Followers

ప్రజలందరూ స్వచ్ఛంద నిర్బంధంలో ఉండండి


 


ప్రజలందరూ స్వచ్ఛంద నిర్బంధంలో ఉండండి


(జి మాడుగుల పెన్ పవర్ ప్రతినిధి కొండలరావు)


 


కరోనా విజ్రంభిస్తున  వేళ జి మాడుగుల జడ్పీటీసీ అభ్యర్థి వెంకట లక్ష్మి బందవీధి గ్రామాన్ని సందర్శించారు. కరోనా మహమ్మారి ని అరికట్టాలంటే, దానికి మండల ప్రజలందరు జాగ్రత్తలు పాటించండి అని అన్నారు. చేతులు శుభ్రముగా సబ్బు తో కడుక్కోవాలని. ఎక్కువ మంది జనం. కలిసి ఉండవద్దని. ఎవరి ఇళ్లల్లో వారు ఉండాలని చెప్పి. ఇంటిఇంటికి వెళ్లి మాస్క్ లు ఇచ్చా రు. ఈ సందర్భంగా వేల మాస్క్ లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమం లో మాజి మంత్రి మత్య రాసా బాల రాజు, మాజి ఎంపీపీ వెంకట గంగ రాజు పాల్గొన్నారు


 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...