Followers

ప్రజల ముందుకు డిస్ ఇన్ఫెక్షన్ ఛాంబర్


ప్రజల ముందుకు డిస్ ఇన్ఫెక్షన్ ఛాంబర్


 

తూర్పు నియోజకవర్గం 12వ వార్డు ఆరిలోవ తోట గరువు హైస్కూల్ ప్రాంగణంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిస్ ఇన్ఫెక్షన్ చాంబర్ ను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ మీనా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అనవసరంగా రోడ్డుమీద కూడదని అవసరాన్ని బట్టి కుటుంబానికి ఒకరిగా కొనుగోలు చేయడానికి రావాలని నగరంలో లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రజలు ప్రభుత్వం కి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీ ఎం ఆర్ అధినేత మావూరి వెంకట రమణ. గోపీనాథ్ రెడ్డి.ఏసిపి రంగరాజు. మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు. సి ఐ లక్ష్మణ మూర్తి     యస్ఐలు గోపాల్ రావు. సురేష్. ఆరిలోవ పోలీస్ సిబ్బంది వైసిపి నాయకులు జీ వి ఎం సి. గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...