Followers

ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణి





  విశాఖపట్నం. పెన్ పవర్.

 

విశాఖపట్నం మదురవాడ 6 వార్డ్ లో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కన్నబాబు, ఎమ్యెల్లే అమరనాథ్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజ్ శ్రీనివాసరావు, నగర వైసీపీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్,ఆరోవ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ ముత్తంశెట్టి ప్రియాంకా,  పలువురు పొల్గొని .నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం వాలింటీర్ల నియామక పత్రాలు , రంజాన్ తోఫా, సున్నా వడ్డీ పధకం చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు, పార్టీ నాయకులు , పలువురు పాల్గొన్నారు.

 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...