Followers

జనసేన ఎంపిటిసి అభ్యర్ధిపై దాడి అన్యాయం


జనసేన ఎంపిటిసి అభ్యర్ధిపై దాడి అన్యాయం


జనసేన నియోజకవర్గ నాయకులు సూర్యచంద్ర 



మాకవరపాలెం, పెన్ పవర్  



మాకవరపాలెం మండలం బిబి.పేట గ్రామంలో నివసిస్తున్న జనసేన ఎంపిటిసి అభ్యర్ధి మొగిలి కృపరాజుపై వైసిపి నాయకులు దాడులు చేయడం అన్యాయముని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు రాజాన వీర సూర్య చంద్ర అన్నారు. శనివారం ఈ విషయమై మాకవరపాలెం ఎస్పై కరక రాముకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన చూట్లాడుతూ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు, తామురం పిఎసిఎస్ పర్సన్ ఇన్ చార్జ్ అయిన పాశపు నాగేశ్వరరావు గత కొద్ది కాలంగా తరచూ దుర్భాషలాడి, పలుమార్లు దాడికి పాల్పడ్డారన్నారు. రోజురోజుకు మా నాయకుడికి ఆదరణ చూసి సహించలేక నాగేశ్వరరావు మరణాయుధాలతో దాడికి దిగుతున్నారన్నారు. ప్రతీ సారి నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వెంటనే చంపుతావుని బెదిరిస్తున్నారని చెప్పారు. కావున ఇప్పటికైనా వైసిపి నాయకులు నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ప్రాణాలను రక్షణ కల్పించాలని కోరారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల సీజ్ మాకవరపాలెం మాకవరపాలెం పరిదిలోని కొండల అగ్రహారం గ్రామంలోని వరాహ నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేశారు. లా డాన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇనుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై తెలియజేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండడంతో ఎవ్వరు వీటిపై దఅష్టి పెట్టలేదు. కొందరు ఇదే అదునుగా భావించి ఇనుక ఎనిమిది వేలకు అనుకుంటున్నట్లు తెలిసింది. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...