Followers

గిరిజన గ్రామాలలో నిత్యావసర వస్తువుల పంపిణీ





గిరిజన గ్రామాలలో నిత్యావసర వస్తువుల పంపిణీ















 

రావికమతం మండల శివారు ప్రాంతమైన  తాటిపర్తి   అజేయపురం, ములకళాపల్లి గిరిజన గ్రామాలలో నివశస్థులందరికి   కూరగాయలు, పళ్ళు(పొష్టికాహారం)  కొత్తకోట ప్రధానోపాధ్యాయిని అయిన PV.M.NAGA JYOTHI  గారు తన సొంత నిధులతో పంపిణీ చేశారు గ్రామాల్లో ఉన్న అన్ని నిరుపేద కుటుంబాలకు సుమారు (150) కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది











No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...