Followers

 4లక్షల ఖైనీ గుట్కా ల ధ్వంసం.




 4లక్షల ఖైనీ గుట్కా ల ధ్వంసం.


      విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్) 

 

నిషేధిత  ఖైదీ గుట్కా ప్యాకెట్లను  మంగళవారం  మారికవలస డంపింగ్ యార్డ్ లో ధ్వంసం చేశారు. నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఖైదీ గుట్కాలను అధికారులు సీజ్ చేశారు. వాటిని  ధ్వంసం చేయాలని జాయింట్ కలెక్టర్  మెజిస్ట్రేట్ ఆదేశించడంతో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్  నందాజీ  ఆధ్వర్యంలో 37 కిలోల ఖైదీ గుట్కాలను డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ  తగులబెట్టారు. నిషేధిత ఖైనీ గుట్కా లను  దాడులు చేసి పట్టుకున్నామని ఫుడ్ కంట్రోలర్ నందాజీ తెలిపారు.

 

 



 

నేడు పరవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...