Followers

 అర్హులైన లబ్దిదారులకు ఎంపిక చేయాలి:దళిత నాయకులు


 అర్హులైన లబ్దిదారులకు ఎంపిక చేయాలి:దళిత నాయకులు


   పాయకరావుపేట,పెన్ పవర్


 

 అర్హులైన బడుగు,బలహీన వర్గాల లబ్దిదారులను  ప్రత్యేక అదికారులచే సర్వేచేయించి ఇళ్ళ స్థలాలను ఇప్పించాలని రాష్టృమాలమహానాడు అద్యక్షులు ధారా సురేష్ డిమాండ్ చేసారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద మంగళవారం ఆయన   ఇళ్ళ స్థల్లాల్లో  అనర్హులై స్థానికులతో వెళ్ళి ఎమ్మార్వో అంభేడ్కర్ కి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళితులు,బడుగుబలహీన వర్గాల్లో ఇంకా పేదరికంలో బ్రతుకుతూ అర్హులైన  నిజమైన లబ్దిదారులు వున్నారని అన్నారు.కొంత మంది అదికారులు,రాజకీయ నాయకులు,దళారుల అండదండలు వున్నవారికి మాత్రమే ఇళ్ళ స్థలాకు ఎంపికచేయడం జరిగుతుంది అని ఆవేదనను వ్యక్తంచేసారు.ఇప్పటికైనా నిరుపేదలను గుర్తించి ఇళ్ళస్థలాలను ఇప్పించి న్యాయంచేయాలని కోరారు.ఈకార్యక్రమంలో షేక్  గౌషిమా,పెంటా కుమారి,అన్నామని,ఇంజరపు దనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...