Followers

రెవెన్యూ కార్యాలయానికి రావద్దు

రెవెన్యూ కార్యాలయానికి రావద్దు

చింతపల్లి జూన్ 23 పెన్ పవర్

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా  మండల వాసులు రెవెన్యూ పనులపై తమ కార్యాలయానికి రావద్దని తహసిల్దార్ వి.వి.వి గోపాలకృష్ణ మంగళవారం గోడ పత్రిక ద్వారా తెలిపారు. గ్రామ సచివాలయ సంస్థ, గ్రామ పంచాయతీ స్థాయిలో పని చేయుచున్నందున మండల వాసులు రెవెన్యూ కార్యాలయపు పనులు గ్రామ సచివాలయం ద్వారా చేయించుకో వాలన్నారు. ఈ విషయమై మండల వాసులు ప్రభుత్వానికి సహకరించాలని స్థానిక తాసిల్దార్ గోడపత్రిక ద్వారా కోరారు.


 

 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...