Followers

లాక్ డౌన్ ప్రకటిస్తే బాగుంటుంది





లాక్ డౌన్ ప్రకటిస్తే బాగుంటుంది   కోప్పల రామ్ కుమార్


 


పూర్ణ మార్కెట్, పెన్ పవర్


 

 

కరోనా విలయతాండవం  రోజు రోజుకీ విజరంభిస్తున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్  ప్రకటించే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని దక్షిణ నియోజక వర్గం బి.జె.పి.  కన్వీనర్ కొప్పల రామ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవుతుండడం వలన లాక్ డౌన్ ప్రకటిస్తే కేసులను కొంత  వరకు కంట్రోల్ చేయవచ్చన్నారు. దక్షిణ నియోజకవర్గంలో  గల పూర్ణా మార్కెట్లోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఊదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కలాపాలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం ద్రుష్టిలో పెట్టుకొని రాష్ట్ర  ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలియజేశారు.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...