Followers

పేదవాడికి సాయం చేయడ మే కనీస ధర్మం


పేదవాడికి సాయం చేయడ మే కనీస ధర్మం


 


 


సఖినేటిపల్లి, పెన్ పవర్..


 


ఎక్కడ పేదవాడు ఉన్న అతడికి మన వంతు సహాయ పడటం మనిషిగా కనీస ధర్మమని రామేశ్వరం మాజీ సర్పంచ్, విలేజ్ వెల్ఫేర్ ఫస్ట్ ఫౌండర్ చైర్మన సరెళ్ళ. విజయప్రసాద్ అన్నారు. సఖినేటిపల్లి మండలం రామేశ్వరం లో గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామాల్లో ఉన్న నిరుపేదలైన వారికి బియ్యం, నగదు పంపిణీ సందర్భంగా ఆదివారం జరిగిన  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈనెల 85 మంది నిరుపేదలకు బియ్యంతో పాటు వంద రూపాయల నగదు పంపిణీ చేశారు. గాడ్స్ వే ఆర్గనైజేషన్ ఆర్థిక సహాయం అందించిది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు తెన్నేటి. బర్నబాస్, జాలెం.శ్రీను, కాండ్రేగుల. కృష్ణ, కట్టా. ఉమామహేశ్వరరావు, అల్లూరి. మధు రాజు, లచ్చి రాజు, వెంకటేష్, తోపాటు పలువురు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...