విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదాలతో లిబరేషన్ నాయకుల ర్యాలీ
ప్రత్తిపాడు,పెన్ పవర్
ఈరోజు ధర్మవరం లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాలి అంబేద్కర్ సెంటర్ నుంచి నంది సెంటర్ వరకు ర్యాలీ జరిగింది విశాఖ ఉక్ధ్ర ఆంధ్రులు హక్కు కు మోడీ పెట్టిన వ్యవసాయ మూడు చట్టాలు రద్దు చేయాలని నినాదాలు చేశారు ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి అంటూ నినా దించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ప్రజలకు ఏమాత్రము ఉపయోగకరంగా లేదని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మానుకొండ లచ్చ బాబు అఖిల భారత్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాపా లక్ష్మి తిరుపతి చిన్న బాబులు గొల్లపల్లి కామరాజు గుడాల వెంకట్ లక్ష్మి తిరగటం నాగమణి ఇ అనుసూరి లక్ష్మి ఎ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment