వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ జెండా
పెన్ పవర్,ఆత్రేయపురం
వాడపల్లి మోడల్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం జాతీయ జెండాను రూపుదిద్దిన పింగళి వెంకయ్య చిత్రపటాలకు ప్రధానోపాధ్యాయులు కె. సత్యనారాయణ ఖద్దరు మాల వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ జాతీయ జెండాకు 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా పింగళి వెంకయ్య ను స్మరించుకుంటూ ఆయన ఆ రోజు మన భారత దేశానికి ఒక జెండా ఉండాలని భావించి రూపుదిద్దిన రూపకర్త ఆయనను స్మరించుకుంటూ పాఠశాలలో విద్యార్థులు 100 జాతీయ జెండాల ను గిసి ఆయనకు ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సురేష్, రమణ రావు శ్యామ్ కుమార్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment