Followers

కరోనా మహమ్మారి తగ్గాలని హోమం

 కరోనా మహమ్మారి తగ్గాలని హోమం

మహారాణి పేట, పెన్ పవర్

కరోనా మహమ్మారి విజృంభించుచున్న నేపధ్యంలో ప్రజలు వ్యాధి వలన అధిక సంఖ్యలో మరణించుచున్న కారణంగా మహమ్మారి వైరస్ అంతరించి మన గ్రామ, జిల్లా,రాష్ట్ర,దేశప్రజలు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అఖిల భారత మానవహక్కుల పరిరక్షణ సమితి గౌరవ చైర్మన్  ఆదేశాలు మేరకు దేవాలయములో హోమం జరిపించిన ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి.ఏస్ సిటీ ప్రెసిడెంట్ కె.గణపతి. తదనంతరం గణపతి మాట్లాడుతూ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సానిటైజేర్ వాడాలని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...