Followers

మేడే ను జయప్రదం చేయండి..

 మేడే  ను జయప్రదం చేయండి..

 చిత్తూరు, పెన్ పవర్

చిత్తూరు నగరంలోని ఏఐటీయూసీ అనుబంధ సంఘాల కార్మిక వర్గానికి  ఏఐటీయూసీ  గౌరవ అధ్యక్షులు  ఎస్. నాగరాజు పిలుపు మే 1న  ప్రపంచ కార్మికుల దినోత్సవం  మేడే సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ సంఘాల  నాయకులు,  కార్యకర్తలు, ప్రస్తుతం కరోన  వైరస్ విపరీతంగా ప్రబలుతున్న దృష్ట్యా వారి వారి సంఘాల ఆధ్వర్యంలో  ఎర్రజెండాను ఆవిష్కరించాలి. ఊరేగింపులు, సమావేశాలు రద్దు చేసుకోని  ఎర్రజెండాలు మాత్రం ఆవిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మే 1వ తేదీన ఉదయం 6.00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 లోపు  జెండా ఆవిష్కరించే కార్యక్రమాలు ను పూర్తి చేయాలి. చిత్తూరు నగరంలో కరోనా వైరస్  నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలు జరుపుకోవాలని  పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...