Followers

ప్రతి శనివారం మూసివేస్తున్న వాడపల్లి వెంకన్న ఆలయ తలుపులు

 ప్రతి శనివారం మూసివేస్తున్న వాడపల్లి వెంకన్న ఆలయ తలుపులు 

 పెన్ పవర్, ఆత్రేయపురం

  వాడపల్లి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత ఇక్కడ కొలువై ఉన్నారు వీరిని దర్శించుకోవడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వాడపల్లి వెంకన్న దర్శనానికి ప్రతి శనివారం వేలాది లో భక్తులు తరలి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది కరో నా మహమ్మారి సెకండ్ వే తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల  ఆలయానికి వచ్చే భక్తులకు  ఎటువంటి ఇబ్బంది కలగకుండా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి శనివారం గుడి పూర్తిగా మూసి వేయడం అయినదని ఆలయ ఈవో చెప్పడం జరిగినది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...