విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
కురుపాం మండలం ఉదయపురం ప్రభుత్వ గిరిజనసంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల లో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పదవ తరగతి చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు కు మరియు నలుగురు టీచింగ్ సిబ్బందికి పాజిటివ్ గా గుర్తుచించారు..వీరిని హోమ్ ఐషాలేషన్ లో ఉంచి వైద్యం అందిస్తున్నారు..దీని తో విద్యార్థులు,తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు..
No comments:
Post a Comment