Followers

నూతన రామాలయం లో విగ్రహ పునఃప్రతిష్ట చేసిన బీజేపి నేత కరణంరెడ్డి దంపతులు

 నూతన రామాలయం లో  విగ్రహ పునఃప్రతిష్ట చేసిన బీజేపి నేత కరణంరెడ్డి దంపతులు 

గాజువాక, పెన్ పవర్

గాజువాక పాత కర్నవానిపాలెం లో శ్రీ సీతారామాలయ సమేత శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కళ్యాణ సుబ్రమణ్యేశ్వర దేవాలయం విగ్రహ పుణః ప్రతిష్ట చివరి రోజు పూజలో బీజేపి గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి. నరసింగరావు జ్యోతి దంపతులు పాల్గొని పూర్ణాహుతి హోమం మరియు నూతన యంత్ర చక్రం పూజలు అనంతరం వేదపండితులు ఉదయ బాస్కర్ శర్మ,రవిరుమార్ శర్మ ఆద్వర్యంలో యంత్ర మూర్తి శిఖర నాగబంధ ధ్వజ స్థంబ నూతన విగ్రహ పునఃప్రతిష్ట నిరాడంబరముగా జరుగాయని తొలి పూజలో కే.ఎన్.ఆర్  జ్యోతి దంపతులు పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గొంతిన.దేముడు, కార్యదర్శి మడగల.కన్నయ్య,సంయుక్త కార్యదర్శి జనపరెడ్డి .మణి,దుర్గానగర్ శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల.అప్పలసూరి ,జనపరెడ్డి. సురేష్,సాలాపు.నూకరాజు,సాలాపు.గోవింద, కోశాదికారి కరణం.రామకృష్ణ,సిరసపల్లి ఈశ్వరరావు, గంతకోరు.నారాయణ, ఇందల.వెంకటేష్ , సుదమల్ల. కిరణ్,కరణం.ప్రసాద్,జనపరెడ్డి రామకృష్ణ , వరహాలరావు, గొంతిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...