కరోనా కట్టడి పై ప్రతిజ్ఞ - కమిషనర్ అభిషేక్త్ కిషోర్
కరోనా కట్టడి చేయాలంటే సమిష్టి బాధ్యత గా వ్యవహరించాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మునిసిపల్ కమీషనర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో కరోనా వ్యాప్తి ని కట్టడి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నామని కమీషనర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు..శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో కరోనా కట్టడి కమిటీతో సమావేశం అయ్యారు. కరోనా కట్టడి లో మరింత అప్రమత్తం గా ఉండేందుకు తీసుకోవలసిన చర్యల పై సమీక్షించారు..
No comments:
Post a Comment