Followers

కరోనా కట్టడి పై ప్రతిజ్ఞ - కమిషనర్ అభిషేక్త్ కిషోర్

 కరోనా కట్టడి పై ప్రతిజ్ఞ - కమిషనర్ అభిషేక్త్ కిషోర్

రాజమహేంద్రవరం,పెన్ పవర్

కరోనా కట్టడి చేయాలంటే సమిష్టి బాధ్యత గా వ్యవహరించాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మునిసిపల్ కమీషనర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు.  సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో కరోనా వ్యాప్తి ని కట్టడి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నామని కమీషనర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు..శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో కరోనా కట్టడి కమిటీతో సమావేశం అయ్యారు. కరోనా కట్టడి లో మరింత అప్రమత్తం గా ఉండేందుకు తీసుకోవలసిన చర్యల పై సమీక్షించారు..


సభ్యులు అందరిచే కరోనా కట్టడి పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశం లో అడిషనల్ కమిషనర్ ఎన్.వి.వి సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు, సిటీ ప్లానర్ వరప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...