Followers

బొలేరో వాహనం ఢీ కొనడంతో వ్యవసాయ కూలీలు ఇద్దరు మృతి

 బొలేరో వాహనం ఢీ కొనడంతో వ్యవసాయ కూలీలు ఇద్దరు మృతి

 సీతానగరం, పెన్ పవర్ 

 సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన దారా కాంతారావు,కొండేపూడి.నాగరాజు అను వారు పని నిమిత్తం కాలినడకన వెళ్లుచుండగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామ సమీపంలో మితిమీరిన వేగంతో బొలేరో ఢీ కొనడంతో కాంతారావు,నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పంచనామా జరిపి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లుగా తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...