Followers

  విశాఖ క్వారంటైన్ లో 166 మంది.


స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం( పెన్ పవర్)


 


జిల్లాలో వివిధ క్వారం టైన్ లో ఆదివారం   166 మంది  చేరారని  జిల్లా కలెక్టర్  వినయ్ చంద్  ప్రకటించారు. సోమవారం  ఆయన విడుదల చేసిన ప్రకటనలో  జిల్లాలో  పలుచోట్ల  అనుమానితులను   క్వారం టైన్ లకు  చేరుతున్నారు  భీమిలిలో 60 గాజువాక లో 73  యలమంచిలి లో  18  నర్సీపట్నంలో 15  మంది కరోనా  వైఎస్  అనుమానితులను క్వారం టైన్ లొ  ఉంచామని  పరీక్షల  నమూనాలు  వచ్చిన తర్వాత  నెగిటివ్  వారిని  ఇళ్లకు  పంపిస్తామని  వినయ్ చంద్  తెలిపారు. జిల్లాలో 6కరొనా   కేసులు  పాజిటివ్  రాగా  మొదటి  వైరస్ కేసు  నెగిటివ్ కు  చేరుకోవడంతో  ఆ వ్యక్తిని  డిస్చార్జ్  చేశామని  అన్నారు. ప్రజలు  సామాజిక  దూరం పాటించాలని  కోరారు. రైతు బజార్లు  కిరాణా షాపులు  వద్దకు  గుంపులు గుంపులుగా పోవద్దని  చంద్ కోరారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...