Followers

కరోనా సహాయ నిధికి పలువురి విరాళాలు


 


రూ.40  వేలు విరాళంగా ఇచ్చిన బి.సి.సంక్షేమ అధికారులు


విజయనగరం, పెన్ పవర్ 


జిల్లాలో కరోనా సహాయనిధికి పలువురు ఉద్యోగులు విరాళాలు అందజేశారు. జిల్లా బి.సి.సంక్షేమ శాఖలో హాస్టల్ సంక్షేమ అధికారులుగా ఎస్.కోట లో పనిచేస్తున్న ప్రకాష్ కుమార్ రూ.30 వేలు, చీపురుపల్లి లో పనిచేస్తున్న అనురాధ రూ.10 వేలు అందజేశారు. ఈ మేరకు చెక్కులను జిల్లా బి.సి.సంక్షేమ అధికారి డి.కీర్తి నేతృత్వంలో సోమవారం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ కు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.


 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...