Followers

మే 4వతేదీన ఏ.పి.కి కేంద్రబృందం


అమరావతి, పెన్ పవర్


మే 4వతేదీన ఏ.పి.కి కేంద్రబృందం


రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన కేంద్ర బృందం


కరోనా ప్రభావం,తాజాపరిస్తితి,లాక్ డౌన్ అమలు తీరు,కరోనాపరీక్షలు జరిగే విధానం, కరోన రోగులకు అందే వైద్యం పై సమీక్ష చేయనున్న కేంద్ర బృందం, రెడ్ జోన్,గ్రీన్ జోన్ ,అరేంజి జోన్లలో తీసుకుంటున్న చర్యలపై సమీక్షచేయనున్న కేంద్రబృందం


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...