Followers

పాలిమర్స్ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలి

 


పాలిమర్స్ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలి



స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)


 


విశాఖ నగరంలోని వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ వెదజల్లిన విషవాయువు వల్ల స్థానిక ప్రజలు 12 మంది మృతి చెందగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని వెంకటాపురం పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు దీర్ఘకాలికంగా అందించాలని ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం భారతీయ జనతా పార్టీ సైనికులు కోన మంగయ్య నాయుడు విజయ శంకర ఫణీంద్ర మాధవి చార్లెస్ కంభంపాటి సత్యనారాయణ పూరి జాల సుబ్రహ్మణ్యం తదితరులు జివిఎంసి కమిషనర్ డాక్టర్ కె సృజనకు వినతి పత్రం అందజేశారు దీనిపై కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని బిజెపి నాయకులు తెలిపారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...