Followers

నర్సీపట్నంను రెడ్ జోన్ నుంచి తొలగించాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి 


నర్సీపట్నంను రెడ్ జోన్ నుంచి తొలగించాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి 



నర్సీపట్నం, పెన్ పవర్ 


నర్సీపట్నంను రెడ్ జోన్ పరిధి నుంచి తొలగించాని జిల్లా కలెక్టర్ ను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉచూశంకర్ గణేష్ శనివారం విశాఖ కలెక్టర్ కార్యాలయంలో కలిసి విన్నవించారు. డిల్లి మర్కజ్ కు వెళ్లి నర్సీపట్నంలో మత ప్రచారానికి వచ్చిన తమిళనాడుకు చెందిన వారికి కరొనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. నర్సీపట్నంలో స్థానికులు ఎవరికి కరోనా పాజిటివ్ రాలేదని వివరించారు. గత 28 రోజులుగా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 22, 23, 24 వార్మలను రెడ్ జోన్ పరిధిలో ఉంచారని చెప్పారు. గత నెల రోజులుగా నర్సీపట్నంలో ఎవరికి కరోనా సోకలేదని ఈ పరిస్థితుల్లో నర్సీపట్నంను రెడ్ జోన్ పరిధి నుంచి తప్పించాలని కోరారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...