Followers

ధర్మారాయుడు పేట పాడి రైతులకు విశాఖ డైరి కరోనా సహాయంగా బోనస్ పంపిణీ 




ధర్మారాయుడు పేట పాడి రైతులకు విశాఖ డైరి కరోనా సహాయంగా బోనస్ పంపిణీ 

 


             పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:కరోనా సహాయక చర్యల్లో భాగంగా విశాఖ డైరీ యాజమాన్యం పాడి రైతులకు 15 రోజుల పేమెంట్ ను బోనస్ గా పంపిణీ చేస్తున్నారు.ధర్మారాయుడు పేట పాల సొసైటీ లోని 250 మంది పాడి రైతులకు 3,66,204 రూ లను బోనస్ గా సొసైటీ అధ్యక్షుడు కావాలి రామునాయుడు రైతు లకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్స్ తెలుగు యువత ఆర్గనైజర్ వియ్యపు చిన్నా,పయిల శ్రీను,మోటూరు అప్పలరాజు,పయిల అప్పారావు,సూపర్ వైజర్ కృష్ణ,అత్థివిల్లి వెంకటరమణ మూర్తి,లీలా,పాడి రైతులు పాల్గొన్నారు.


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...