Followers

ప్రతి పేదకుటుంబానికి తమ ప్రభుత్వం బాసట


విశాఖపట్నం... పెన్ పవర్..

 

ప్రతి పేదకుటుంబానికి తమ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. గురువారం  విశాఖ లా సన్స్  బే  కాలనీ ఎంపీ పార్టీ ఆఫీస్  లో  ఐదు కేజీల  బియ్యం బస్తాలను  బాబా బజార్ దరి పోలమాంబ ఆటో స్టాండ్ లో ఉన్న 200 మంది ఆటో డ్రైవర్స్ కు  పంపిణీ చేశారు.ఈ సందర్భంగా 

ఎంపీ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో తమవంతుగా ఇతోధిక సాయం చేస్తున్నామన్నారు .ఇప్పటికే ఆటో వాలాలకు జగన్ ప్రభుత్వం పలు పధకాలను ప్రవేశ పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు .

 

 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...