Followers

    తోపుడు బళ్ళు వ్యాపారస్తులు క్యూ పద్ధతి పాటించాలి


      తోపుడు బళ్ళు వ్యాపారస్తులు క్యూ పద్ధతి పాటించాలి

 

జగ్గంపేట, పెన్ పవర్

 

జగ్గంపేట మెయిన్ రోడ్డు పై వ్యాపారాలు నిర్వహించే వారందరూ క్యూ పద్ధతిని పాటించాలని జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ తెలిపారు. తోపుడుబండ్ల ను కాంప్లెక్స్ ఆవరణంలో పెట్టుకుని, బండికి, బండికి మధ్య ఐదు మీటర్ల దూరం ఉండేవిధంగా  వ్యాపారాలు నిర్వహించుకోవాలని, ముఖ్యంగా భౌతిక దూరం పాటించే విధంగా వారి వ్యాపార దానికి ఎదురుగా రౌండ్ మార్కులను కచ్చితంగా వేయాలని సూచిస్తూ ఎస్సై రామకృష్ణ స్వయంగా శుద్ధ పట్టుకుని మార్జిన్ లైన్లను రోడ్డుపై గీసి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ లాక్  డౌన్ నిబంధనలు పాటించాలి అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...