Followers

గర్భిణీ స్త్రీలకు నిత్యావసర సరుకులు,  పౌష్టికాహారం, పండ్లు పంపిణీ 





49వార్డులో గర్భిణీ స్త్రీలకు నిత్యావసర సరుకులు, 

పౌష్టికాహారం, పండ్లు పంపిణీ 

 

పూర్ణా మార్కెట్, పెన్ పవర్

 

49వ వార్డు,కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె.రాజు  సూచన మేరకు 49వ వార్డ్  వైస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థి  అల్లు శంకర్రావు  ఆధ్వర్యంలో ఏ ఎస్ ఎస్ ఆర్  నగర్ సచివాలయంలో  ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె.రాజు  చేతులు మీదుగా గర్భిణీ స్త్రీలకు నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం మరియు 5రకాల పండ్లుపంపిణి చేశారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులుఆర్. పి. నాయుడు,  చిరికి వెంకటరావు, విత్తనాలు శివ మరియు వైస్సార్సీపీ బూత్  ఇంచార్జిలు ,మహిళా నాయకులు,సీనియర్ నాయకులు మరియు  కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...