Followers

కృష్ణ నగర్ లోని 31,32 వార్డులలో శానిటేషన్





కృష్ణ నగర్ లోని 31,32 వార్డులలో శానిటేషన్ చేయించిన బి. జె పి సభ్యులు.

 

 పూర్ణ మార్కెట్, పెన్ పవర్

 

 కృష్ణ నగర్ లోని 31 మరియు 32 వ వార్డుల పరిధులలో కరోనా కేసులు రావడం తో  మంగళవారం ఆ ప్రాంతం లో శానిటేషన్ చేయించారు ,ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దామోదర్ యాదవ్, వార్డు  అధ్యక్షులు మాడేం విశ్వేశ్వర రావు,  ప్రధాన కార్యదర్శి నడుపూరు కళ్యాణ్, వార్డు నాయకులు అజయ్, విస్సు, సురేష్, సన్నీ  మరియు  జనసేన కార్యకర్తలు సునీల్  మొదలగువారు పాల్గొన్నారు.


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...