Followers

కొత్తబుచ్చి రాజుపాలెం కాలనీ వాసులకు కు పైపులైను ఏర్పాటు


 


కొత్తబుచ్చి రాజుపాలెం కాలనీ వాసులకు కు పైపులైను ఏర్పాటు


టంగుటూరు, పెన్ పవర్


... మండల కేంద్రమైన టంగుటూరు బుచ్చి రాజుపాలెం లో మంచినీటి కొరత ఏర్పడటంతో అక్కడ కాలనీవాసులు సొసైటీ చైర్మన్ రావూరి అయ్యవారి అయ్యా ను ఆ కాలనీవాసులు నీటి సమస్య పై కోరగా బుధవారం సందర్శించారు. అనంతరం ఆ కాలనీ వాసులతో చర్చించి త్వరలో పైపులైను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకొని ఈ కాలానికి మంచినీటి సమస్య తీర్చే విధంగా అధికారులతో మాట్లాడి దాహార్తి తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుట్ట వెంకట్రావు రంగస్వామి స్టేట్ రవీంద్ర అనిల్ పంచాయతీ కార్యదర్శి జగదీష్ మహిళలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...