Followers

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సహాయం


ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సహాయం

 

అనకాపల్లి , పెన్ పవర్

 

కరోనా ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న పేద ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంంలో ఆదివారం కూరగాయలు అందజేశారు.  పార్టీ కన్వీనర్ కొణతాల హరినాద్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. సమాజ సేవకులు కాండ్రేగుల శ్రీ రామ్  సౌజన్యంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమ్ ఆద్మీ  నాయకులు తెెెెలిపారు. అన్నపూర్ణ బ్యాంక్ వీధిలో లో 150 మందికి ఆనపకాయలు పంపిణీ కార్యక్రమం చేేారు. ఈ కార్యక్రమంలో చరణ్ ,  భవాని తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...