రామ్మోహన్ రావు కుటుంబాన్నీ పరామర్శించినా ప్రేమ్ సాగర్ రావ్
మంచిర్యాల ,పెన్ పవర్
తెలంగాణ ఫిల్మ్ డేవలోప్మెంట్ కార్పోరేషన్ చెర్మైన్ పుస్కూరి రామ్మోహన్ రావు తల్లి కమలమ్మ ఈ నెల 8న దివంగతువులైన్నారు.ఈ సందర్బంగా వారి కుటుంబాన్ని వారి స్వగృహమైన ఊరు మందమర్రి లో మాజీ ఎమ్మెల్సి, ఏఐసీసీ మెంబర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ పరామర్శించి,వారి ఆత్మకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.వీరి వెంట స్థానిక నాయకులు నూకల రమేష్, మున్సిపల్ ఇంచార్జి ఉపేందర్ గౌడ్ , పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి ముజాహిద్, మండల అధ్యక్షులు కడారి జీవన్ కుమార్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సట్ల సంతోష్, బ్లాక్ ఉపాధ్యక్షులు ఏటూరి సత్యనారాయణ, బైర్నేని రాజేష్, పల్లె దేవేందర్, బైర్నేని సునీతా తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment