Followers

జడ్పీ ఎస్ ఎస్ పాఠశాలలో కరోనా కలకలం

 జడ్పీ ఎస్ ఎస్  పాఠశాలలో కరోనా కలకలం

గుడిహత్నూర్,  పెన్ పవర్ 

 ఆదిలాబాద్ జిల్లాలోని  ఇచ్చోడ మండల కేంద్రంలోని జడ్పీఎస్ ఎస్ పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలోని 8 మంది ఉపాద్యాయులకు పాజిటివ్ రావడంతో మండలం మొత్తం ఉలిక్కిపడుతోంది. బుధవారం ఒక ఉపాధ్యాయునికి పాజిటివ్ రావడం తో ఈ రోజు పాఠశాలలోని 70 మంది బోధన, బోధనేతర సిబ్బంది మరియు 40 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా 7 గురు ఉపాధ్యాయులకు పాజిటివ్ అని తేలింది.దీనితో నేటి నుండి సోమవారం వరకు 5 రోజుల పాటు సెలవు ప్రకటించిన మండల విద్యాధికారి తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...