ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ లో కరోనా టెస్టులు
ఆదిలాబాద్ , పెన్ పవర్కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్, రవీంద్రనాగర్ ,వార్డ్.నం.37, కాలనీలో రామాలయం వద్ద ఉచిత కరోనా టెస్టులు నిర్వహించరు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ అంబకంటి అశోక్ కుమార్,సిబ్బంది రాజరెడ్డి,, ఆశావర్కర్లు , 104 సిబ్బంది, సుభాష్,సురేందర్,లు పాల్గొన్నారు.

No comments:
Post a Comment