Followers

27వ రోజు రిలే నిరాహారదీక్ష...

 27వ రోజు రిలే నిరాహారదీక్ష...

విశాఖపట్నం, పెన్ పవర్

దేశ సంపదను అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ పోరాడుతామని మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ అన్నారు.స్టీల్ ప్లాంట్,ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఈరోజు జరిగిన నిరాహారదీక్ష లో కంచరపాలెం జోన్ సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ప్రజల కష్టార్జితం నుండి నిర్మించిన సంపదను అంబానీ, అదానీ లకు అమ్మేయడం దేశద్రోహం అని అన్నారు. ఈకార్యక్రమంలో కంచరపాలెం సిఐటియు నాయకులు ఒ.అప్పారావు, ఎన్ సింహాచలం, ఎస్.రాంగోపాల్, డి.ప్రకాష్,ఎస్ శ్రవణ్, రామారావు,ఎమ్.కోటి, కాసులమ్మ,డి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...