పింగళి వెంకయ్యకు ఘన నివాళులు అర్పించిన సిటీ కాంగ్రెస్
మహారాణి పేట, పెన్ పవర్స్వతంత్ర సామరయోదులు పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పన చేసి 100 సంవత్సరాలు పూర్తి అయిన అయిన సందర్భంగా గురువారం ఉదయం విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యoలో జాతీయ జెండా ఏగురు వేసి నివాళులు అర్పించడం జరిగింది ,ఇందులో పాల్గొన్న వారు పిసిసి కార్యదర్శి సోడాదశి సుధాకర్, కార్పొరేటర్ అభ్యర్థులు కస్తూరి వెంకటరావు, వైఎస్ జగన్,ఎండీ అర్షద్,యూత్ కాంగ్రెస్ శివకుమార్,షేక్ మొహిద్దిన్,వణం తాతారావు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment