Followers

విద్యా హక్కు చట్టానికి 12 ఏళ్లు

విద్యా హక్కు చట్టానికి 12 ఏళ్లు

మహారాణి పేట, పెన్ పవర్

విద్య హక్కు చట్టం 1.4.2009 అమలకు వచ్చి నేటికీ 12 ఏళ్ల. ఈ నేపధ్యంలో గురువారం ఏయు. జర్నలిజమ్ డిపార్టుమెంట్ లో హెడ్ అచార్య డి.వి.ఆర్. మూర్తి చట్టం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడం ద్వారా బాలల లకు భరోసా ఇవ్వాలన్నరు. ఫొరమ్ కన్వీనెర్ నరవ ప్రకాశరావు రావ్ మాట్లాడుతూ  విద్యహక్కు అమలు  గురించి శ్వేత  పత్రం విడుదల చేయాలి,రాష్ట్రం లో 0.18 వయసు గల బాలలు 40 శాతం ఉన్నారు.వీరందరని చట్ట పరిదిలొకి తేవలి ప్రభుత్వం భాష విదానాన్ని ప్రకటించాలి,బడ్జెట్ లో 10 శాతం విద్యకు  కేటా ఇంచాలి,కొవిద్ కారణం వల్ల బాలలు చదువికి  దూరం అయ్యారు, డ్రాప్ ఔట్ పేరిగారు వీరిని తిరిగి తిరిగి తీసుకు రావాలి చర్యలు తీసుకోవాలి.ఈ కార్యక్రమంలో వెంకట్,షణ్ముఖ రావ్,బొద్ఫు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...