Followers

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

 పాడేరు, పెన్ పవర్

ఆదివాసీ బాలిక శ్రీవల్లిని దారుణంగా కొట్టి చంపిన కోళ్ల ఫారం యజమాని చిట్టి మోజు కమలాకర్ పై హత్య మరియు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఉరి తీయాలని సిపిఐ పాడేరు మండల కార్యదర్శి కూడ రాధాకృష్ణ   ఆదివాసి జెెెెఏసి లీగల్ అడ్వైజర్ తమర్బ ప్రసాద్ నాయుడు, డిమాండ్ చేశారు. వారుు మాట్లాడుతూ పాడేరు మండలం లగిసిపల్లి పంచాయతీ, పార్వతి పురం గ్రామంలో కోళ్ల ఫారం  యజమాని  ఆదివాసి యే తరుడైైన చిట్టి వేూజు కమలా కర్ కోళ్ల  పారం లో  పొట్ట కూటి కోసం పని చేసుకుంటున్నా  హుకుంపేట మండలం, తడిగిరి గ్రామం  నివాసి అయిన గోల్లూరి రాంబాబు,  భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని, శ్రీవల్లి ని  చిట్టి మోజు కమలాకర్ తన ఇంటి వద్దకు తీసుకువెళ్లి, పసిపాప  నీ చూడకుండా అత్యంత కిరాతకంగా, కొట్టి చంపి శవాాన్ని  ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ నుంచి పరారై పోలీస్ స్టేషన్ కి  వెళ్లి లొంగి పోయిన   చిట్టి మోజు కమలాకర్  అనే మానవ మృగానికి   ఉరిశిక్ష వేయాలని  , గోల్లూరి రాంబాబు కుటుంబానికి, నష్టపరిహారం చెల్లించాలని, సిపిఐ పార్టీ పాడేరు మండల కార్యదర్శి కూడా రాధాకృష్ణ, ఆదివాసి జేఏసి లీగల్ అడ్వైజర్ తమర్బ ప్రసాద్ నాయుడు ఒక ప్రకటనలో డిమాండ్ చేసినారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...