Followers

వాడపల్లి వెంకన్న కళ్యాణ మహోత్సవం లో రథోత్సవం

 వాడపల్లి వెంకన్న కళ్యాణ మహోత్సవం లో రథోత్సవం

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 వాడపల్లి గ్రామం లో శ్రీ వెంకన్న కళ్యాణ మహోత్సవంలో  1931 మార్చి 30న జరిగిన స్వామి వారి కళ్యాణ  రధ  మహోత్సవంలో  రథము పై భారత జాతీయ జెండా గాంధీజీ చిత్రపటం పెట్టడంతో  అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించిన బ్రిటిష్ వారితో ఏర్పడ్డ వివాదం నిర్దాక్షిణ్యంగా  బ్రిటిష్ వారు జరిపిన కాల్పుల కు అసువులు బాసిన యోధుల స్మారక స్తూపం  వద్ద ఈరోజు రథోత్సవం సందర్భంగా అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...