Followers

కోనసీమ తిరుపతి ఆలయంలో కరోనా కలవరం

కోనసీమ తిరుపతి ఆలయంలో కరోనా కలవరం

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 వాడపల్లి కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత ఇక్కడ కొలువై ఉన్నారు  నిత్యం భక్తులతో రద్దీగా ఉండే వాడపల్లి దైవ క్షేత్రం కరోనా మహమ్మారి సెకండ్ వే  విజృంభన కారణంగా ఆలయ దర్శనాలు భక్తులకు కుదించారు  అయినా ఆలయ అర్చకులలో  ఒకరు కు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా మిగిలిన అర్చకులను హోమ్  ఐ సొల్యూషన్ ఉండవలసిందిగా కోరారు అందువలన వాడపల్లి వెంకన్న దర్శనానికి 1.05.2021 నుండి8.05.2021 వరకు ఆలయ దర్శనానికి భక్తులను అనుమతించబోమని   ఆలయ ఈవో చెప్పడం జరిగినది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...