Followers

ఘనపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి

 ఘనపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి

వికారాబాద్,  పెన్ పవర్

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం లోని ఘనపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పరిగి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ రెడ్డి క్రీడలు మనుషులకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కనబరుస్తాయి. యువత క్రీడలను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వ క్రీడల కోసం చాలా నిధులు ఖర్చు చేస్తుందని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని. నియోజకవర్గంలో పరిగి లో మినీ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగిందని, మహేశ్వర్ రెడ్డి వివరించారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...